Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
ఎంటర్టైన్మెంట్
రామాయణ మేకర్స్.. మళ్లీ తప్పు చేస్తున్నారా..?
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న భారీ చిత్రం రామాయణ. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఈ క్రేజీ మూవీ...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. సమరమే
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సెషన్ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ...
తెలంగాణ
టాప్ న్యూస్
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
ఎంటర్టైన్మెంట్
రామాయణ మేకర్స్.. మళ్లీ తప్పు చేస్తున్నారా..?
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న భారీ చిత్రం రామాయణ. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఈ క్రేజీ మూవీ...
యశ్ నమ్మకం.. నిజమయ్యేనా..?
కేజీఎఫ్ మూవీతో.. పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యశ్. కేజీఎఫ్ తర్వాత యశ్ చాలా కథలు విని.. ఫైనల్ గా టాక్సిక్ స్టోరీకి ఓకే చెప్పడం.. అది కూడా లేడీ...
ఆ విషయంలో.. నయన్.. మారిందా..?
అందాల తార నయనతార.. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ.. లేడీ సూపర్ స్టార్ గా కెరీర్లో దూసుకెళుతున్నారు. అయితే.. నయన్.. స్టార్ హీరోల సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల్లో...
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
డిసెంబర్ రేసులో.. చైతూ నిజమేనా..?
అక్కినేని నాగచైతన్య.. తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి 100 కోట్ల క్లబ్లో చేరడం తెలిసిందే. అయితే.. తండేల్ మూవీ రిలీజై సంవత్సరం దాటేసింది కానీ.. ఇంత వరుకు వృషకర్మ మూవీ...
పవర్ స్టార్ ఓజీ 2 ఆగిందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఓజీ దాదాపు 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఓజీ...
జాతీయం
జాతీయం
జార్ఖండ్ రాంచీలో టెన్షన్ టెన్షన్
విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ను నిరసిస్తూ చేపట్టిన జార్ఖండ్ బంద్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాంచీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రోడ్డుపై టైర్లు కాల్చేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై...
అంతర్జాతీయం
అంతర్జాతీయం
ఇరాన్తో యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్
ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. వారు ఇంకెంతో కాలం కొనసాగలేరని ట్రంప్ అన్నారు. యూఎస్లో అత్యంత శక్తిమంతమైన ఆయుధాలున్నాయని ట్రంప్ తెలిపారు. వాటి నిల్వ అపరిమితమని...
క్రైమ్
నంద్యాలలో ఏసీబీ అధికారుల సోదాలు.. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నంద్యాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గోపాల్ రావుకు సంబంధించిన నివాసం, ఇతర ఆస్తులపై ఏపీ ఏసీబీ అధికారులు...
ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న గంజాయి అమ్మకాలు
హైదరాబాద్, బెంగుళూరు.. ముంబై.. ఢిల్లీ లాంటి నగరాలకే పరిమితమైన గంజాయి మత్తు ఇవాళ ఏపీలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లా కేంద్రాలకు, పట్టణాలకు పాకుతోంది. గతంలో వృద్ధులు.. సాధువులు.. సన్యాసులు జీవితంలో అన్నీ...
జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు
జోగి రమేష్ కుటుంబసభ్యులపై గృహహింస కేసు నమోదు చేశారు పోలీసులు. జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, చీటింగ్, గృహ హింసతో...
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
న్యూజిలాండ్లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.9గా నమోదు
న్యూజిలాండ్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.9గా నమోదైంది. దక్షిణ ద్వీపంలోని 'టి అనౌ' సమీపంలో భూమి కంపించింది. 'టి అనౌ'కు ఉత్తరాన 40 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు...
స్పోర్ట్స్
వరుసగా విఫలమవుతున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ
ఇంగ్లాండ్ పర్యటనలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ వరుసగా విఫలమవుతున్నారు. ఆడిన 3 మ్యాచుల్లోనూ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. IPLలోని రోడ్, ఫ్లాట్ పిచ్లపైనే అతడు ఆడగలడని,...
తెలంగాణ క్రికెట్ లీగ్కు సర్వం సిద్ధం…తగ్గేదేలే
ఐపీఎల్కు ధీటుగా తెలంగాణ క్రికెట్ లీగ్కు తెరలేచింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీజీ20 క్రికెట్ లీగ్కు కౌంట్డౌన్ మొదలైంది. జూన్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి పోరు షురూ కానుంది....
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
అల్జీరియాపై హ్యాట్రిక్.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...
డకౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్ బౌలింగ్లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు....
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. హెచ్సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ నియమితులయ్యారు. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్గా...
టైమ్ మ్యాగజైన్లో భారత క్రీడాకారిణి స్మృతి మంధాన పేరు
భారత ప్రముఖ మహిళా క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన '2026 అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం సంపాదించారు. అంతర్జాతీయంగా...
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ బ్యాటర్
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ క్రికెటర్ తన బ్యాటింగ్తో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచాడు. అతనే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. బీహార్లోని సమస్తిపూర్లో జరిగిన ఓ స్థానిక...
గ్యాలెరీ
త్రిప్తి దిమ్రి రూ.14 కోట్ల ముంబై బంగ్లా…
బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్.. ఈ నెల మొదటివారంలో నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. కాలా, యానిమల్ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి...
క్రైమ్
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి.. 24,013 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 607 పాయింట్లు నష్టపోయి.. 76,802 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో...
రూ.38,424 కోట్లకు చేరిన రక్షణ ఎగుమతులు
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు ఆల్టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... రక్షణ ఎగుమతులు రూ.38,424 కోట్లకు చేరుకుని, గత...
సడెన్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు ఎందుకు మెటా ఛార్జ్ చేస్తోంది?
ఇటీవల మెటా సంస్థ తన ప్రధాన యాప్లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ కోసం ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రారంభించింది. వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు, మెటా ఏఐ వినియోగదారుల కోసం కొత్త...
దగ్గుమందు సిరప్ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు..ప్రిస్క్రిప్షన్ లేకుండా
దగ్గుమందు సిరప్ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో దంగు మందు కొనుగోలు చేయకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 330 పాయింట్లు పెరిగి.. 23,953 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 1115 పాయింట్లు లాభపడి.. 76,650 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మొన్న భారీ...


