Live Tv

బ్రేకింగ్ న్యూస్

టాప్ న్యూస్

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..

భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్ అందించింది. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌ నగరంలో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల వర్షం...

ఆంధ్ర ప్రదేశ్

టికెట్ విషయంలో వైసీపీ నాయకులు జగన్‌కు షరతులు పెడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటే, మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే అధిష్టానానికి అనూహ్యమైన షరతులు...

తెలంగాణ

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...

ఎంటర్టైన్మెంట్

వారణాసి అదిరిపోయే అప్ డేట్..?

వారణాసి.. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు.. సినీ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ మూవీ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న ఏమో.. ఎలాంటి అప్...

జాన్వీకి.. కోపం వచ్చిందా..?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే.. దేవర సినిమా సక్సెస్ అయ్యింది కానీ.. ఆశించిన స్థాయిలో జాన్వీకి పేరు...

బుచ్చిబాబు.. నెక్ట్స్ ఏంటి..?

బుచ్చిబాబు.. పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి అటు ఆడియన్స్.. ఇటు ఇండస్ట్రీ దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్నాడు. పెద్ది కథను ఎంతగా ప్రేమించాడో.. ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. ఐదేళ్ల కష్టానికి...

మెగా డైరెక్టర్ తో వెంకీ సినిమా.. ?

వెంకీ.. స్పీడు మామూలుగా లేదు. సినిమా సినిమాకి ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే.. అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకెళుతున్నారు. ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే.. మరో సినిమా షూటింగ్...

రణ్ వీర్ సింగ్ పై కుట్ర జరిగిందా..?

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పై బ్యాన్ అనేది సంచలనం అయ్యింది. దీని పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కామెంట్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది....

రజినీతో సినిమా అంటే డైరెక్టర్లు భయపడుతున్నారా..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా అంటే.. ఏ డైరెక్టర్ అయినా వెంటనే ఓకే అనేవారు. అదంతా ఒకప్పుడు. అయితే.. ఇప్పుడు రజినీతో సినిమా అంటే.. సున్నితంగా నో చెప్పేస్తున్నారు. ఇది...

జాతీయం

జెడ్‌ ప్లస్‌ భద్రత ఉపసంహరణ.. లాలూ ఇంటి బయట కర్రలతో ఆర్‌జేడీ కార్యకర్తల కాపలా

భద్రతా బలగాల Z-ప్లస్ సెక్యూరిటీని బిహార్ ప్రభుత్వం ఉపసంహరించడంపై మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి కేటాయించిన భద్రతా బృందాన్ని తిరిగి పంపించివేశారు....

అంతర్జాతీయం

ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ చెక్‌ తర్వాత ఫోన్‌, పాస్‌పోర్ట్‌ను ఎందుకు శానిటైజ్ చేయాలి?

ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్‌ తర్వాత ఫోన్‌, పాస్‌పోర్ట్‌లను తప్పనిసరిగా శానిటైజ్‌ చేయాలని ఓ అధ్యయనం ద్వారా తెలిసింది. విమాన ప్రయాణం అంటే చాలా హడావుడిగా ప్రారంభమవుతుంది. సమయానికి విమానాశ్రయానికి చేరుకుని, సెక్యూరిటీ చెక్‌...

క్రైమ్

రేవంత్ రెడ్డి టీమ్ సభ్యునిగా నా ఫోన్ ట్యాప్ చేశారు- చామల

ఫోన్ ట్యాపింగ్ అంశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. " ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ అధికారులు పిలిచారు. జులై 2023లో...

వంటమనిషి నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని స్టే బెడ్‌ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో హోటల్‌లో పనిచేస్తున్న కుక్‌...

పేట్‌బషీరాబాద్ పోక్సో కేసులో తండ్రీకొడుకులకు జీవిత ఖైదు

పేట్‌బషీరాబాద్ పోక్సో కేసులో తండ్రి-కొడుకులకు జీవిత ఖైదు విధించింది కోర్టు. 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితులు శివకుమార్, అతని కుమారుడు శామ్యూల్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది....

మైనింగ్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో మైనింగ్ అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం ఆరు ప్రాంతాల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మైనింగ్ కార్యకలాపాలు,...

శనివారం సిట్ ముందుకు చామల… ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్ మెంట్

ఫోన్ ట్యాపింగ్ అంశంలో శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిట్ ముందుకు రానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు...

హైదరాబాద్‌లో ఇద్దరు అనుమానితులకు ఎబోలా లక్షణాలు.. గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌కు తరలింపు

ఎబోలా వైరస్ కేసులున్న ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చిన వారికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ కొనసాగుతోంది. ఏబోలా అనుమానితులను గాంధీ హాస్పిటల్ ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి డాక్టర్లు...

స్పోర్ట్స్

భారత టీ20 జట్టులోకి వైభవ్‌ సూర్యవంశీ.. సచిన్‌ రికార్డ్‌ బ్రేక్‌

15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20...

ప్రజ్ఞానంద చరిత్రాత్మక ఘనత.. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు

గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. నార్వే చెస్‌ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. 20 ఏళ్ల ఈ భారత చెస్‌ స్టార్‌ జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించి...

నేడు ఐపీఎల్‌ 2026 ఫైనల్‌ పోరు.. RCB VS GT

ఐపీఎల్ 2026 మెగా ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. 70 లీగ్ మ్యాచులు, 3 కీలక మ్యాచుల తర్వాత జరిగే నేటి ఫైనల్ పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గుజరాత్...

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...

వైభవ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ప్రశంసించిన SRH యజమానురాలు కావ్య

వైభవ్ సూర్యవంశీ ..ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు.. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన వైభవ్‌...

రేపు SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా

రేపు ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లవర్స్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్‌. హై ఇంటెన్సిటీ మ్యాచ్‌ కావడంతో చూసేందుకు క్రికెట్...

గ్యాలెరీ

ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...

క్రైమ్

దేశంలోనే 32 వేల టన్నుల బంగారం.. దాన్ని వినియోగిస్తే దిగుమతులు భారీగా తగ్గుతాయా?

ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రూపాయి మారకం విలువ పడిపోకుండా బంగారం దిగుమతి తగ్గించడంపై ఫోకస్‌ చేసింది. ముఖ్యంగా దేశంలో ఇళ్లలో ఇంకా పలు చోట్ల...

పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 1,580 రూపాయలు పెరిగి 1,57, 640 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10...

MSRDCకి రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులు.. 2% పైగా పడిపోయిన HDFC బ్యాంక్ షేర్లు

మార్చిలో మాజీ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మికంగా పదవి నుంచి వైదొలగిన సమయంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించిన రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంతర్గత...

బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…

భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....

సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్‌ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను కుదిపేశాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా...

Feature Stories

RELATED NEWS