ఢిల్లీలోని స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో హోటల్లో పనిచేస్తున్న కుక్ కేశవ్నేగిని నిర్లక్ష్యం వల్లే మంటలు అంటుకున్నాయని దర్యాప్తులో తేలింది. కుక్ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కిచెన్లో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే పేలిపోయిందని.. వెంటనే హోటల్ మెయిన్ పవర్ను ఆఫ్ చేసి తనని తాను రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీసినట్టు ఘటన తర్వాత కుక్ మీడియాకు వెల్లడించాడు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయక తలుపులు లాక్ అయిపోయాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. చాలా మంది లోపలే చిక్కుకుపోయారని తెలుస్తోంది. బాత్రూమ్ తలుపులు రాకపోవడంతో విదేశీ జంట మరణించారని పోలీసులు చెబుతున్నారు.
వంటమనిషి నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం
0
51
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


