మిడిల్ ఈస్ట్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా దాడులకు దిగింది ఇరాన్. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కువైట్ ఎయిర్పోర్టుపై దాడి చేసింది. ఈ ఘటనలో భారతీయుడు మృతి చెందినట్టు కువైట్లోని భారత ఎంబసీ వెల్లడించింది.
కువైట్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి
0
10
Previous article
Next article
Latest Articles
వైఎస్ షర్మిలను రాజ్యసభ సీటు వరిస్తుందా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆమె రాజ్యసభకు వెళ్లబోతున్నారన్న...
- Advertisement -
- Advertisement -


