తెలంగాణలో సభలకు అనుమతి నిరాకరణపై చంద్రబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదని చెప్పారు. గతంలో ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించిందని.. ఏపీలో బీఆర్ఎస్ యూనిట్ పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయ్యాయన్న చంద్రబాబు ఎవరు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. రాజకీయాల్లో లాజికల్గా ముందుకెళ్లాలని.. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి సభలు నిర్వహించే హక్కు ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదు- చంద్రబాబు
0
9
Previous article
Latest Articles
వైఎస్ షర్మిలను రాజ్యసభ సీటు వరిస్తుందా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆమె రాజ్యసభకు వెళ్లబోతున్నారన్న...
- Advertisement -
- Advertisement -


