పవన్‌ కళ్యాణ్‌ సభను అడ్డుకోవడం సరికాదు- చంద్రబాబు

తెలంగాణలో సభలకు అనుమతి నిరాకరణపై చంద్రబాబు స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ సభను అడ్డుకోవడం సరికాదని చెప్పారు. గతంలో ఏపీలోనూ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలు నిర్వహించిందని.. ఏపీలో బీఆర్‌ఎస్‌ యూనిట్‌ పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయ్యాయన్న చంద్రబాబు ఎవరు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. రాజకీయాల్లో లాజికల్‌గా ముందుకెళ్లాలని.. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి సభలు నిర్వహించే హక్కు ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Latest Articles

ఆరుట్లలో రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో టీచర్ల ఆందోళన

ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభకు హాజరైన ఉపాధ్యాయులను లోపలికి అనుమతించకపోవడంతో పాటు కూర్చునేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదంటూ టీచర్లు ఆందోళనకు దిగారు. తమను అవమానించారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్