ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనలకు నిబంధనలతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు. మొదట అనుమతి లేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయినా తర్వాత మొదటి సారి CJP నిరసన చేపట్టింది. నీట్ పేపర్ లీక్ కు నిరసనగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసనలో సీజెపి వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే మాట్లాడనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ నిరసనలు.. షరతులతో అనుమతి ఇచ్చిన పోలీసులు
0
16
Latest Articles
జెడ్ ప్లస్ భద్రత ఉపసంహరణ.. లాలూ ఇంటి బయట కర్రలతో ఆర్జేడీ కార్యకర్తల కాపలా
భద్రతా బలగాల Z-ప్లస్ సెక్యూరిటీని బిహార్ ప్రభుత్వం ఉపసంహరించడంపై మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి కేటాయించిన భద్రతా బృందాన్ని తిరిగి పంపించివేశారు....
- Advertisement -
- Advertisement -


