ఫోన్ ట్యాపింగ్ అంశంలో శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిట్ ముందుకు రానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు చామల. 2024 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. చామల ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా శనివారం చామల కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు సిట్ అధికారులు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ కు రావాలని చామలకు సమాచారం ఇచ్చారు.
శనివారం సిట్ ముందుకు చామల… ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్ మెంట్
0
12
Latest Articles
టికెట్ విషయంలో వైసీపీ నాయకులు జగన్కు షరతులు పెడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటే, మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే అధిష్టానానికి అనూహ్యమైన షరతులు...
- Advertisement -
- Advertisement -


