ఫోన్ ట్యాపింగ్ అంశంలో శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిట్ ముందుకు రానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు చామల. 2024 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. చామల ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా శనివారం చామల కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు సిట్ అధికారులు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ కు రావాలని చామలకు సమాచారం ఇచ్చారు.
శనివారం సిట్ ముందుకు చామల… ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్ మెంట్
0
62
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


