Live Tv

బ్రేకింగ్ న్యూస్

టాప్ న్యూస్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ షామీర్ పేట్ తహసీల్దార్ సుచరిత

మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గతంలో కాప్రా ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన సుచరిత, ఇటీవల షామీర్‌ పేట్‌ మండల కార్యాలయానికి బదిలీ అయ్యారు. షామీర్‌పేట్‌...

ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో మరో నాలుగు రోజులపాటు వడగాలుల తీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగు రోజులపాటు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న...

తెలంగాణ

బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...

ఎంటర్టైన్మెంట్

పవన్‌ కల్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. రాజమండ్రిలో జరిగిన ఈ సమావేశంలో నాగవంశీ, రవిశంకర్, కిలారి సతీష్‌, సాహు గారపాటి, చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు. పర్సంటేజ్‌ విధానం,...

పద్మ పురస్కారాలు… ధర్మేంద్రకు పద్మవిభూషణ్‌

రాష్ట్రపతిభవన్‌లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతోంది. పద్మా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేస్తున్నారు. తొలి దఫా 66 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇద్దరికి పద్మ విభూషణ్‌, ఆరుగురికి...

చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశం

మెగాస్టార్‌ చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో కేఎల్‌ నారాయణ, దిల్‌రాజ్‌ పాల్గొన్నారు. పర్సంటేజ్‌ విధానంలోనే పెద్ది సినిమా విడుదలపై చిరంజీవితో ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్ సభ్యులు మాట్లాడనున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల...

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...

కేన్స్ లో నీలి రంగు గౌనులో మెరిసిన ఐశ్వర్య

కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మరోసారి తన అందచందాలతో అందరిని ఆకర్షించారు అందాల నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌. ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూసిన ఆమె ఫస్ట్ లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. నీలిరంగు...

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....

జాతీయం

అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా

తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిన్న అన్నాడీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ ప్రభాకర్‌కు రాజీనామా సమర్పించారు అంబసముద్రం ఎమ్మెల్యే...

అంతర్జాతీయం

ఆర్మీలో చేరితే అప్పుల బాధ తొలగిస్తాం- యువతకు పుతిన్ బంపరాఫర్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్ యువతకు బంబరాఫర్ ఇచ్చారు. ఆర్మీలో యువత చేరేందుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించాడు. గత నాలుగేళ్లకు పైగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో ... తాజాగా ఆర్మీలో చేరే...

క్రైమ్

బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ షామీర్ పేట్ తహసీల్దార్ సుచరిత

మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గతంలో కాప్రా ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన సుచరిత, ఇటీవల షామీర్‌ పేట్‌ మండల కార్యాలయానికి బదిలీ అయ్యారు. షామీర్‌పేట్‌...

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. నరహరి లొంగుబాటు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అతని భార్య మేదర దానమ్మ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి గ్రామం. ఆయుధాలు, రాకెట్లు,...

కూకట్‌పల్లిలో ఆక్రమణలపై హైడ్రా చర్యలు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. ఖైతలాపూర్‌లో 1700 గజాల మేర ఆక్రమణలను తొలగించింది. జ్యువల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇతర శాఖల అధికారులతో...

ప్రేమను తిరస్కరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబ్‌

తన ప్రేమను తిరస్కరించిందని ఓ యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి దిగాడు ఓ యువకుడు. కోయంబత్తూరులోని తొండముత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై తన స్నేహితుడితో కలిసి వచ్చిన యువకుడు.....

విదాయ్‌ సమయంలో రూ.2 లక్షలు డిమాండ్‌.. ట్విషా శర్మ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ట్విషా శర్మ మృతి కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ..సంచలన విషయాలను వెల్లడించింది. వివాహ సమయంలో ట్విషా శర్మ కుటుంబం నుంచి అత్త, మాజీ...

స్పోర్ట్స్

రేపు SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా

రేపు ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లవర్స్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్‌. హై ఇంటెన్సిటీ మ్యాచ్‌ కావడంతో చూసేందుకు క్రికెట్...

శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లో టీమిండియా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో...

జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని

బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...

ప్యాట్ కమిన్స్‌కు సీఏ నుంచి రూ. 113 కోట్ల భారీ డీల్‌

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్‌తో పాటు జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో...

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....

గ్యాలెరీ

ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...

క్రైమ్

బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…

భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....

సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్‌ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను కుదిపేశాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా...

బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఆర్థిక వ్యూహం ఏంటి?

ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...

జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని

బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...

మైక్రోసాఫ్ట్‌ వాలెంటరీ ఎగ్జిట్‌ ప్రోగ్రామ్‌

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తన ఉద్యోగ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తాజాగా వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ (Voluntary Exit Program - VEP) అనే సరికొత్త...

Feature Stories

RELATED NEWS