తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగు రోజులపాటు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న 24 గంటల్లో ప్రకాశం, పల్నాడు, ప.గో, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే నెల్లూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూ.గో., కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో మరో నాలుగు రోజులపాటు వడగాలుల తీవ్రత
0
63
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


