ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు చేసింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అటాక్ చేసింది. సీమైన్స్ అమర్చే బోట్లు లక్ష్యంగా అమెరికా ఈ దాడులకు పాల్పడింది. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేసినట్టు అమెరికా తెలిపింది. ఇక ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్కు చెందిన సీనియర్ నేతలతో ఖతార్ రాజధాని దోహాలో ఖతార్ ప్రధాన మంత్రి కీలక చర్చలు నిర్వహిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్లతో గత మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందంపై చర్చలు సాగుతున్న వేళ ఈ దాడులు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది.
ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు… సీమైన్స్ అమర్చే బోట్లు లక్ష్యంగా అటాక్
0
26
Latest Articles
అల్జీరియాపై హ్యాట్రిక్.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...
- Advertisement -
- Advertisement -


