ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు చేసింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అటాక్ చేసింది. సీమైన్స్ అమర్చే బోట్లు లక్ష్యంగా అమెరికా ఈ దాడులకు పాల్పడింది. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేసినట్టు అమెరికా తెలిపింది. ఇక ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్కు చెందిన సీనియర్ నేతలతో ఖతార్ రాజధాని దోహాలో ఖతార్ ప్రధాన మంత్రి కీలక చర్చలు నిర్వహిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్లతో గత మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందంపై చర్చలు సాగుతున్న వేళ ఈ దాడులు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది.
ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు… సీమైన్స్ అమర్చే బోట్లు లక్ష్యంగా అటాక్
0
5
Latest Articles
భూములు కోల్పోతున్న బాధితులతో గవర్నర్ ను కలిసిన కవిత
లోక్భవన్ లో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గవర్నర్ను కలిశారు. వెలుగుమట్ల, RRR, పరిగి బాధితులతో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని ఆమె కోరారు....
- Advertisement -
- Advertisement -


