రాష్ట్రపతిభవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతోంది. పద్మా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేస్తున్నారు. తొలి దఫా 66 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇద్దరికి పద్మ విభూషణ్, ఆరుగురికి పద్మ భూషణ్ అందజేయనున్నారు. 58 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. సినీ దిగ్గజం ధర్మేంద్రకు పద్మ విభూషణ్ ప్రకటించారు. ఈ అవార్డును ధర్మేంద్ర భార్య హేమమాలిని అందుకున్నారు. కళల విభాగంలో ఎన్ రాజంకు పద్మ విభూషణ్ అందజేశారు రాష్ట్రపతి ముర్ము.
పద్మ పురస్కారాలు… ధర్మేంద్రకు పద్మవిభూషణ్
0
56
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


