చెన్నై శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న 8 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో లక్ష లీటర్లకుపైగా ఆయిల్ ఉన్నట్లు సమాచారం. మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
చెన్నై శివారు ఆయిల్ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
0
5
Previous article
Next article
Latest Articles
పద్మ పురస్కారాలు… ధర్మేంద్రకు పద్మవిభూషణ్
రాష్ట్రపతిభవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతోంది. పద్మా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేస్తున్నారు. తొలి దఫా 66 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇద్దరికి పద్మ విభూషణ్, ఆరుగురికి...
- Advertisement -
- Advertisement -


