చెన్నై శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న 8 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో లక్ష లీటర్లకుపైగా ఆయిల్ ఉన్నట్లు సమాచారం. మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
చెన్నై శివారు ఆయిల్ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
0
23
Previous article
Next article
Latest Articles
ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోంది- కేటీఆర్
ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్ ప్రక్రియపై పార్టీ బీఎల్వోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
- Advertisement -
- Advertisement -


