చెన్నై శివారు ఆయిల్‌ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు

చెన్నై శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న 8 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో లక్ష లీటర్లకుపైగా ఆయిల్ ఉన్నట్లు సమాచారం. మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

Latest Articles

ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోంది- కేటీఆర్

ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్‌ ప్రక్రియపై పార్టీ బీఎల్‌వోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్