చెన్నై శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న 8 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో లక్ష లీటర్లకుపైగా ఆయిల్ ఉన్నట్లు సమాచారం. మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
చెన్నై శివారు ఆయిల్ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
0
55
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


