వెనెజువెలా జంట భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 235 మంది మృతి చెందారు. 4300 మందికి గాయాలయ్యాయి. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కకుపోయారు. ఇంకా 40వేల మంది జాడ తెలియరాలేదు. ఒక్క లా గువేరాలోనే వంద భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. సహాయం చేయడానికి అనేక దేశాలు ముందుకొచ్చాయి. మరోవైపు కీలక సమాచారాన్ని చేరవేసేందుకు ఎక్స్పై నిషేధం విధించింది వెనెజువెలా ప్రభుత్వం.
విషాదాన్ని మిగిల్చిన వెనెజులా జంట భూకంపాలు…235 మంది మృతి
0
54
Next article
Latest Articles
బీజేపీలోకి నిజంగానే వలసలు ఉండబోతున్నాయా? లేదంటే ఇది మైండ్ గేమా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అధికార పోరు అప్పుడే తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులపై...
- Advertisement -
- Advertisement -


