AICC సెక్రటరీ సచిన్ సావంత్ను మంత్రి కొండా సురేఖ కలిశారు. కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. కడియంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా రాజకీయ పరిణామాలను..సచిన్ సావంత్ దృష్టికి తీసుకెళ్లారు కొండా సురేఖ. ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తానని కొండా సురేఖతో సచిన్ సావంత్ అన్నారు. తన శాఖపై కడియం రివ్యూ చేశారని..ఇప్పటికే సీఎం, పీసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
AICC సెక్రటరీ సచిన్ సావంత్ను కలిసిన కొండా సురేఖ
0
17
Previous article
Next article
Latest Articles
దటీజ్.. మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -
- Advertisement -


