నంద్యాల జిల్లాలో విగ్రహ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. జులై 8న వైఎస్సార్ విగ్రహ ప్రతిష్ఠ చేస్తానంటూ..మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి చెప్పారు. నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు పేర్కొన్నారు. మే 31న వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇప్పుడు అదే స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విగ్రహ ప్రతిష్ఠకు అధికారుల అనుమతి లభిస్తుందా? అడ్డంకులు ఎదురవుతాయా.? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
నంద్యాల జిల్లాలో విగ్రహ రాజకీయాలు
0
49
Previous article
Latest Articles
బీజేపీలోకి నిజంగానే వలసలు ఉండబోతున్నాయా? లేదంటే ఇది మైండ్ గేమా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అధికార పోరు అప్పుడే తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులపై...
- Advertisement -
- Advertisement -


