మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరి వెళ్లారు. ఇండోనేషియాకు ప్రధాని మోదీ బయల్దేరి వెళ్లారు. 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ముందుగా ఇండోనేషియాలో పర్యటించనున్నారు.ఆ దేశ అధ్యక్షుడితో భేటీ కానున్నారు. ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. న్యూజిలాండ్ ప్రధానితో కీలక సమావేశం కానున్నారు ప్రధాని మోదీ.
మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
0
13
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


