శనివారం నుంచి ఇరాన్లో సీనియర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రపంచ నేతలు ఇరాన్ చేరుకుంటున్నారు. భారత్ నుంచి బీహార్ గవర్నర్, విదేశాంగశాఖ సహాయమంత్రి హాజరుకానున్నారు. తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ దూరంగా ఉండనున్నారు.
రేపటి నుంచి ఇరాన్లో సీనియర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు
0
42
Previous article
Latest Articles
బీజేపీలోకి నిజంగానే వలసలు ఉండబోతున్నాయా? లేదంటే ఇది మైండ్ గేమా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అధికార పోరు అప్పుడే తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులపై...
- Advertisement -
- Advertisement -


