రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ఆయన ప్రారంభించారు. రూ.480 కోట్లతో ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూపుదిద్దుకుంది. సవరించిన ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, గజేంద్రసింగ్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు, సీఎం భజన్లాల్ శర్మ పాల్గొన్నారు.
ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించిన మోదీ
0
16
Previous article
Next article
Latest Articles
కవితకు ఈసీ నుంచి అడ్డంకులు.. పార్టీ పేరు మారుస్తారా..!
తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం నుంచి అడ్డంకులు తప్పడం లేదు. తాజాగా కవిత కొత్త పార్టీ పేరు అంశంలో ప్రత్యామ్నాయ పేర్లను ఇవ్వాలని...
- Advertisement -
- Advertisement -


