రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ఆయన ప్రారంభించారు. రూ.480 కోట్లతో ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూపుదిద్దుకుంది. సవరించిన ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, గజేంద్రసింగ్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు, సీఎం భజన్లాల్ శర్మ పాల్గొన్నారు.
ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించిన మోదీ
0
49
Previous article
Next article
Latest Articles
బీజేపీలోకి నిజంగానే వలసలు ఉండబోతున్నాయా? లేదంటే ఇది మైండ్ గేమా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అధికార పోరు అప్పుడే తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులపై...
- Advertisement -
- Advertisement -


