యూట్యూబర్ జోసెఫ్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ చేపట్టనున్నారు. తనపై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఇప్పటికే జోసెఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కేసులన్నింటిని సీబీఐతో కూడా విచారించాలని జోసెఫ్ కోరారు. జోసెఫ్ పై అనుచిత వ్యాఖ్యల కేసుతో పాటు ఉపా చట్టం కింద రాజద్రోహం కేసు నమోదైంది.దీంతో గన్నవరం కోర్టు ఈ నెల 18వరకు రిమాండ్ విధించింది.
సీబీఐతో విచారణ జరిపించాలి- యూట్యూబర్ జోసెఫ్
0
20
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


