సమోసాల కోసం ఓ లోకోపైలట్ రోజు ట్రైన్ ఆపుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జరిగింది. మహూ-ఇండోర్ మధ్య నడిచే రైలు లోకోపైలట్ రోజు సమోసాల కోసం ట్రైన్ ఆపుతున్నారు. రావు రంగ్వాసా రోడ్డు దగ్గర రోజూ పావుగంట ఆపి సమోసాలు కొనుగోలు చేస్తున్నాడు. చాలా రోజులుగా ఇలా జరుగుతోంది. అయితే ప్రయాణికులు సిగ్నలింగ్ కారణంగా ఆగుతుందేమేనని భావించారు. కానీ స్థానికుల వీడియోతో అసలు నిజం బయటపడింది. ఇండోర్ రైల్వే సిబ్బంది లోకోపైలట్పై శాఖాపరమైన ఎంక్వైరీ చేస్తోంది.
సమోసాల కోసం ట్రైన్ ఆపుతున్న లోకోపైలట్
0
72
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


