తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణను స్పీడప్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఛార్జ్షీటులోకి మరో ముగ్గురు బీఆర్ఎస్ నేతల పేర్లను చేర్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్షీటులోకి మరో ముగ్గురు బీఆర్ఎస్ నేతల పేర్లు
0
9
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


