తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణను స్పీడప్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఛార్జ్షీటులోకి మరో ముగ్గురు బీఆర్ఎస్ నేతల పేర్లను చేర్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్షీటులోకి మరో ముగ్గురు బీఆర్ఎస్ నేతల పేర్లు
0
49
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


