రూల్స్ ఆఫ్ బిజినెస్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖది అవగాహన లోపమన్నారు. తాను ఏ తప్పు చేయలేదని.. ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ అధికారులతో ఎలాంటి సమీక్ష చేయలేదని..సమస్యలు వివరించేందుకుమ తానే వారివద్దకు వెళ్లాననని ఆయన తెలిపారు. మంత్రిగా ఉన్న ఆమెకు ఆ మాత్రం అవగాహన కూడా లేదా? అంటూ ప్రశ్నించారు. అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడకూడదని చెప్పే మంత్రిని మొదటిసారి చూస్తున్నానని ఎద్దేవా చేశారు కడియం శ్రీహరి.
కొండా సురేఖది అవగాహన లోపం -కడియం
0
48
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


