తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్దే విజయమని జోస్యం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తన పరిపాలన, నాయకత్వంపై చేయించుకున్న సొంత సర్వేలోనే ఇవే విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. సీఎం సర్వేలో కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమయిందని, ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78 సీట్లు గెలుస్తుందన్నారు. మీడియా, ఇంటెలిజెన్స్ విభాగాల ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయం స్పష్టమయిందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది-కేటీఆర్
0
23
Previous article
Next article
Latest Articles
దటీజ్.. మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -
- Advertisement -


