కాక్రోచ్ జనతాపార్టీ అంశాన్ని సెంటిమెంటల్గా తీసుకోవద్దని ఓ న్యాయవాదికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సూచించారు. రిట్ పిటిషన్పై వెంటనే విచారణ జరపాలని కోరడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైరల్ ఉద్యమం, కోర్టు రూమ్ రికార్డులను దుర్వినియోగం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అంత సెంటిమెంటల్గా తీసుకోవద్దని సీజేఐ సూచించారు.
కాక్రోచ్ జనతాపార్టీ అంశాన్ని సెంటిమెంటల్గా తీసుకోవద్దు- సీజేఐ
0
21
Previous article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


