కేరళలోని తిరువనంతపురంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ‘పయనీర్’ దినపత్రిక కేరళ ఎడిషన్ను ఆవిష్కరించారు. ఈ పత్రిక తొలి ప్రతిని ఆయన డిప్యూటీ స్పీకర్ షానిమోల్ ఉస్మాన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం, కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితల, పయనీర్ కేరళ చైర్మన్ బండి సుధాకర గౌడ్, పయనీర్ ఢిల్లీ చైర్మన్ ప్రశాంత్ తివారీ, గురురత్నం జ్ఞాన తపస్వి, పాలయం ఇమామ్ వి.పి. సుహైబ్ మౌలవి తదితరులు పాల్గొన్నారు.
‘పయనీర్’ దినపత్రిక కేరళ ఎడిషన్ను ఆవిష్కరించిన సీఎం సతీశన్
0
46
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


