కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. ముద్రగడ పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు ముద్రగడ కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు
ముద్రగడ పార్థివదేహానికి జగన్ నివాళి
0
9
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


