కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. ముద్రగడ పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు ముద్రగడ కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు
ముద్రగడ పార్థివదేహానికి జగన్ నివాళి
0
40
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


