కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. పవిత్ర సంగమం దగ్గర జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు . ఫెర్రీ వద్ద గంగమ్మకు చీరె, సారె సమర్పించారు. KL రావు విజయవాడలో జన్మించడం మన అదృష్టమని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. కె.ఎల్ రావు దేశంలో అతిపెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. KL రావు.. నాగార్జున సాగర్, శ్రీశైలం డిజైన్లు అందించారని అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు తెస్తున్నామని ఈ సందర్బంగా చెప్పారు. ఎక్కడ నీళ్లు ఉంటే.. అక్కడే అభివృద్ధి ఉంటుందని వెల్లడించారు. గోదావరి- కావేరీ కలపాలని కేఎల్ రావు కలలుకన్నారని.. వాజ్పేయ్ హయాంలో నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
కృష్ణానదికి సీఎం చంద్రబాబు జలహారతి
0
11
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


