నిర్మల్ జిల్లా బైంసాలోని పలు హోటళ్లు, బేకరీలలో మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకం, అధిక రసాయనాల వినియోగిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. హోటళ్లు, బేకరీల నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని, అధిక రసాయనాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ మురారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భైంసాలో హోటళ్లు, బేకరీలలో అధికారుల ఆకస్మిక తనిఖీలు
0
10
Next article
Latest Articles
నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -
- Advertisement -


