నిర్మల్ జిల్లా బైంసాలోని పలు హోటళ్లు, బేకరీలలో మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకం, అధిక రసాయనాల వినియోగిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. హోటళ్లు, బేకరీల నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని, అధిక రసాయనాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ మురారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భైంసాలో హోటళ్లు, బేకరీలలో అధికారుల ఆకస్మిక తనిఖీలు
0
44
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


