రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు రాజ్కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలో రాజ్కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మేనమామ ఊరు కొత్తూరు మండలం పంజర్లలో ఆత్మహత్య కేసుకున్నాడు. అక్కడే ఆయన మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజ్కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైంది. షాబాద్లో రాజ్కుమార్ ఆరుగురిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.
షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. నిందితుడు రాజ్ కుమార్ మృతి
0
12
Previous article
Latest Articles
నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -
- Advertisement -


