తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. తమను నిర్మాతలు రెచ్చగొడుతున్నారని.. పర్సంటేజ్ విధానమైతేనే సినిమాలు ఆడిస్తామని చెప్పారు. టికెట్ల ధరలు కూడా పెంచకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
0
1
Previous article
Latest Articles
బీఆర్ఎస్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోంది- మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రాభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. అధికారంలోకి వస్తామని హరీశ్రావు పగటికలలు కంటున్నారని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. హరీష్...
- Advertisement -
- Advertisement -


