లోక్భవన్ లో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గవర్నర్ను కలిశారు. వెలుగుమట్ల, RRR, పరిగి బాధితులతో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. నివేదిక తెప్పించుకొని న్యాయం చేస్తామని గవర్నర్ ఆమెకు హామీ ఇచ్చారని కవిత తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని కవిత ఆరోపించారు. ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశాంతి లేకుండా చేస్తున్నారని కవిత అన్నారు.
భూములు కోల్పోతున్న బాధితులతో గవర్నర్ ను కలిసిన కవిత
0
28
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


