లోక్భవన్ లో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గవర్నర్ను కలిశారు. వెలుగుమట్ల, RRR, పరిగి బాధితులతో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. నివేదిక తెప్పించుకొని న్యాయం చేస్తామని గవర్నర్ ఆమెకు హామీ ఇచ్చారని కవిత తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని కవిత ఆరోపించారు. ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశాంతి లేకుండా చేస్తున్నారని కవిత అన్నారు.
భూములు కోల్పోతున్న బాధితులతో గవర్నర్ ను కలిసిన కవిత
0
4
Latest Articles
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్పై మూడేళ్ల బ్యాన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్పై బ్యాన్ విధించే పరిస్థితికి వచ్చింది. డాన్3లో ప్రధాన పాత్ర పోషించాల్సిన రణ్వీర్పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) మూడేళ్ల పాటు నిషేధం...
- Advertisement -
- Advertisement -


