లోక్భవన్ లో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గవర్నర్ను కలిశారు. వెలుగుమట్ల, RRR, పరిగి బాధితులతో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. నివేదిక తెప్పించుకొని న్యాయం చేస్తామని గవర్నర్ ఆమెకు హామీ ఇచ్చారని కవిత తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని కవిత ఆరోపించారు. ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశాంతి లేకుండా చేస్తున్నారని కవిత అన్నారు.
భూములు కోల్పోతున్న బాధితులతో గవర్నర్ ను కలిసిన కవిత
0
16
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


