ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అందుబాటులో లేకపోవడంతో…ఇప్పట్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి వచ్చే ఛాన్స్ లేనట్టేనని సమాచారం. దూతల సాయంతో అధికారులు, నాయకులకు ఖమేనీ సందేశాలు పంపుతున్నారట. మొజ్తబా ప్రస్తుతం రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టెహ్రాన్కు చెందిన పలువురు సీనియర్ నేతలు కూడా వారాలతరబడి బంకర్లలోనే తల దాచుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో వీరంతా నేరుగా మాట్లాడుకోవడం లేదని సమాచారం.
రహస్య ప్రాంతంలో మొజ్తబా ఖమేనీ
0
4
Previous article
Next article
Latest Articles
ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్
భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ సోమవారం ఈడీ అధికారుల ముందు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్... అమోయ్ కుమార్కు మరోసారి సమన్లు...
- Advertisement -
- Advertisement -


