భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ సోమవారం ఈడీ అధికారుల ముందు హాజరుకానున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… అమోయ్ కుమార్కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈసారి మూడు సెల్ డీడ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని సూచించింది. ఇప్పటికే 2024లో అమోయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ కొనసాగిస్తోంది.
ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్
0
16
Previous article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


