ఏపీలో నాలుగు రోజులు వడగాలుల తీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. మరో నాలుగు రోజులపాటు ఏపీలో వడగాలుల తీవ్రత పెరగనుంది. దీంతో 12 జిల్లాలకు ఆరెంజ్‌, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నర్సాపురంలో సాధారణం కంటే 7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కంకిపాడులో 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, నందివాడలో 46, తొర్రగుడిపాడు, అల్లిపల్లిలో 45.9 డిగ్రీలు, పిడుగురాళ్లలో 45.7, వేటపాలెంలో 45.6 డిగ్రీలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్