తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. మరో నాలుగు రోజులపాటు ఏపీలో వడగాలుల తీవ్రత పెరగనుంది. దీంతో 12 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నర్సాపురంలో సాధారణం కంటే 7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కంకిపాడులో 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, నందివాడలో 46, తొర్రగుడిపాడు, అల్లిపల్లిలో 45.9 డిగ్రీలు, పిడుగురాళ్లలో 45.7, వేటపాలెంలో 45.6 డిగ్రీలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
ఏపీలో నాలుగు రోజులు వడగాలుల తీవ్రత
0
8
Latest Articles
నాగర్ కర్నూలు రైస్ మిల్లుల్లో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు.. యజమానులకు వార్నింగ్
నాగర్ కర్నూలు జిల్లా రైస్ మిల్లుల్లో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైసు మిల్లుల యజమానులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడ్తో వచ్చిన లారీలను వెంటనే అన్లోడ్ చేసి పంపాలని.....
- Advertisement -
- Advertisement -


