తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. మరో నాలుగు రోజులపాటు ఏపీలో వడగాలుల తీవ్రత పెరగనుంది. దీంతో 12 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నర్సాపురంలో సాధారణం కంటే 7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కంకిపాడులో 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, నందివాడలో 46, తొర్రగుడిపాడు, అల్లిపల్లిలో 45.9 డిగ్రీలు, పిడుగురాళ్లలో 45.7, వేటపాలెంలో 45.6 డిగ్రీలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
ఏపీలో నాలుగు రోజులు వడగాలుల తీవ్రత
0
19
Latest Articles
విద్యార్థులతో రేవంత్ బ్రేక్ఫాస్ట్
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ పాస్ట్ చేశారు. ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మించింది ప్రభుత్వం....
- Advertisement -
- Advertisement -


