అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా ఇక్కడ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జెన్ జీ, జోన్ ఆల్ఫా, టీనేజర్లకు ఎలాంటి అవకాశాలు కావాలో చెబితే.. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టెక్నాలజీతో అనుసంధానం చేసుకుని జెట్ స్పీడ్తో అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నారు. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా ముఖ్యమేనని చెప్పారు చంద్రబాబు.
అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుంది- చంద్రబాబు
0
17
Previous article
Next article
Latest Articles
విశాఖ ఉక్కులో ఘోర ప్రమాదం
విశాఖ ఉక్కులో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్ యం ఎస్ 1 సి సీసీడీ డిపార్ట్మెంట్లో వేడి ద్రవం తరలిస్తున్న సమయంలో ల్యాడీల్ వైర్లు తెగిపోవడంతో నేలపై ఉక్కు ద్రవం ఒలికిపోయింది. దీంతో...
- Advertisement -
- Advertisement -


