నాగర్ కర్నూలు జిల్లా రైస్ మిల్లుల్లో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైసు మిల్లుల యజమానులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడ్తో వచ్చిన లారీలను వెంటనే అన్లోడ్ చేసి పంపాలని.. అన్లోడ్ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
నాగర్ కర్నూలు రైస్ మిల్లుల్లో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు.. యజమానులకు వార్నింగ్
0
18
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


