పవిత్ర గోదావరి జలాలు కలుషితం కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యనటలో భాగంగా వెంకటనగరం వద్ద కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలను నేరుగా గోదావరిలో కలుస్తుండడంపై పవన్ మండిపడ్డారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి వెంటనే ల్యాబ్కు పంపించారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ఇప్పటికే ప్రకటించారు. గోదావరి కాలుష్యంపై ఉపేక్షించేది లేదని పవన్ స్పష్టం చేశారు. నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోదావరి జలాలు కలుషితంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
0
43
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


