పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో రచయిత అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఎస్పీకి అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థలం వివాదం కోర్టులో ఉందని తెలిపారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని కలెక్టర్ , ఎస్పీకి అనంత్ శ్రీరామ్ విన్నవించారు.
భీమవరం కలెక్టరేట్లో రచయిత అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు
0
20
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


