తగలబడుతున్న ఎయిరిండియా బస్సు

రంగారెడ్డి జిల్లా కోహెడ వద్ద పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డుపై ఎయిరిండియా బస్సులో మంటలు చెలరేగాయి. శంషాబాద్ నుండి పెద్ద అంబర్ పేటకు వస్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. బస్సులో ఎవరూ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Latest Articles

అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా

తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిన్న అన్నాడీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ ప్రభాకర్‌కు రాజీనామా సమర్పించారు అంబసముద్రం ఎమ్మెల్యే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్