రంగారెడ్డి జిల్లా కోహెడ వద్ద పెద్దఅంబర్పేట్ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డుపై ఎయిరిండియా బస్సులో మంటలు చెలరేగాయి. శంషాబాద్ నుండి పెద్ద అంబర్ పేటకు వస్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. బస్సులో ఎవరూ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
తగలబడుతున్న ఎయిరిండియా బస్సు
0
47
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


