మేడ్చల్ జిల్లా షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గతంలో కాప్రా ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన సుచరిత, ఇటీవల షామీర్ పేట్ మండల కార్యాలయానికి బదిలీ అయ్యారు. షామీర్పేట్ తహసీల్దారుగా విధులు నిర్వహిస్తూ సుచరిత ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. డ్రైవర్ డబ్బులు తీసుకొని సుచరితకి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎమ్మార్వో డ్రైవర్ ని, ఎమ్మార్వోని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ షామీర్ పేట్ తహసీల్దార్ సుచరిత
0
23
Previous article
Next article
Latest Articles
షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్లో ఫ్లెక్సీలు
ప్రభుత్వ సలహాదారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించిన ఛాంపియన్ షబ్బీర్ అలీ అని ఫ్లెక్సీలపై రాశారు. "నిజం ఎప్పటికీ మరుగున...
- Advertisement -
- Advertisement -


