ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎబోలాపై హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
ఎబోలాపై తెలుగు రాష్ట్రాలు అలర్ట్
0
45
Previous article
Next article
Latest Articles
12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -
- Advertisement -


