ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎబోలాపై హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
ఎబోలాపై తెలుగు రాష్ట్రాలు అలర్ట్
0
10
Previous article
Next article
Latest Articles
ఏపీలో మరో నాలుగు రోజులపాటు వడగాలుల తీవ్రత
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగు రోజులపాటు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న...
- Advertisement -
- Advertisement -


