Live Tv

బ్రేకింగ్ న్యూస్

టాప్ న్యూస్

ప్రొద్దుటూరు సమీపంలోని రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఆక్రమణల కూల్చివేత

​ ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీగా ఆక్రమణల కూల్చివేతను చేపట్టారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్,...

ఆంధ్ర ప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్‌ మాస్టర్‌ పండుకు తీవ్ర గాయాలు.. ఆపరేషన్‌ చేయాలన్న వైద్యులు

డ్యాన్స్‌ మాస్టర్‌ పండు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు వైద్యులు. విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖలోని మెడికవర్‌...

తెలంగాణ

సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన దంపతులు కృష్ణయ్య, సాయమ్మలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమి విషయంలో అధికారులు పట్టించుకోవడం...

ఎంటర్టైన్మెంట్

త్రివిక్రమ్ టార్గెట్ ఫిక్స్ చేసిన వెంకీ..?

వెంకీ.. పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ.. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ సాధిస్తూ.. కెరీర్లో దూసుకెళుతున్నారు. ప్రెజెంట్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో.. ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తూ.. మరో...

టెన్షన్‌లో విజయ్ ఫ్యాన్స్..?

కోలీవుడ్ లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతుంది. విజయ్, జూనియర్ విజయ్ ఒక నెల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్, జూనియర్ విజయ్.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా..?...

ప్రశాంత్ వర్మ.. నయా ప్లాన్ ఇదే..!

ప్రశాంత్ వర్మ.. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఈ డైరెక్టర్ పేరు ఒక్కసారిగా బాలీవుడ్లో మారుమ్రోగింది. అయితే.. బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా.. వెంటనే నెక్ట్స్...

విజయ్ దేవరకొండ.. మరో క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్..?

విజయ్ దేవరకొండ.. నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవే.. రణబాలి, రౌడీ జనార్థన. అయితే.. రీసెంట్ గా హాయ్ నాన్న డైరెక్టర్ తో కొత్త సినిమాని స్టార్ట్ చేశారు ఈ...

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ..?

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం.. మూడు జనరేషన్లుగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుండడం తెలిసిందే. ఇప్పుడు నాలుగో జనరేషన్...

షారుఖ్ ప్లేస్‌లో హృతిక్ రోషన్..?

కోలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ గెస్ట్ రోల్ ను.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ తో చేయించాలి అనుకున్నారు....

జాతీయం

డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమే-సుప్రీంకోర్టు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా బెట్టింగ్‌ యాప్‌లు, గేమింగ్‌ కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెట్టింగ్‌లకు...

అంతర్జాతీయం

దేశంలోనే 32 వేల టన్నుల బంగారం.. దాన్ని వినియోగిస్తే దిగుమతులు భారీగా తగ్గుతాయా?

ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రూపాయి మారకం విలువ పడిపోకుండా బంగారం దిగుమతి తగ్గించడంపై ఫోకస్‌ చేసింది. ముఖ్యంగా దేశంలో ఇళ్లలో ఇంకా పలు చోట్ల...

క్రైమ్

రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్‌ మాస్టర్‌ పండుకు తీవ్ర గాయాలు.. ఆపరేషన్‌ చేయాలన్న వైద్యులు

డ్యాన్స్‌ మాస్టర్‌ పండు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు వైద్యులు. విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖలోని మెడికవర్‌...

సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన దంపతులు కృష్ణయ్య, సాయమ్మలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమి విషయంలో అధికారులు పట్టించుకోవడం...

డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమే-సుప్రీంకోర్టు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా బెట్టింగ్‌ యాప్‌లు, గేమింగ్‌ కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెట్టింగ్‌లకు...

మోనాలిసా భర్త బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

కుంభమేళా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా సంచలనం మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచారు. మతాంతర వివాహం, బాల్యవివాహ ఆరోపణలు, కిడ్నాప్ కేసు, ఫోర్జరీ అనుమానాలు... ఇలా అనేక వివాదాల...

రెండెకరాల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ తయారీ ముఠా గుట్టురట్టు

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ (మం) పీచేర్యాగడి తండాలో డ్రగ్స్‌ పట్టుబడింది. రెండెకరాల ఫామ్‌హౌస్‌లో ఓ ముఠా డ్రగ్స్‌ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఫామ్‌హౌస్‌పై దాడి చేసిన మహారాష్ట్ర పోలీసులు... 3 కిలోల మెఫెడ్రోన్‌,...

ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు

ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు ఆఫీసర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అదనపు ఎస్పీ అధికారి హోదాలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర...

స్పోర్ట్స్

నేడు ఐపీఎల్‌ 2026 ఫైనల్‌ పోరు.. RCB VS GT

ఐపీఎల్ 2026 మెగా ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. 70 లీగ్ మ్యాచులు, 3 కీలక మ్యాచుల తర్వాత జరిగే నేటి ఫైనల్ పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గుజరాత్...

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...

వైభవ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ప్రశంసించిన SRH యజమానురాలు కావ్య

వైభవ్ సూర్యవంశీ ..ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు.. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన వైభవ్‌...

రేపు SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా

రేపు ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లవర్స్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్‌. హై ఇంటెన్సిటీ మ్యాచ్‌ కావడంతో చూసేందుకు క్రికెట్...

శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లో టీమిండియా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో...

గ్యాలెరీ

ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...

క్రైమ్

దేశంలోనే 32 వేల టన్నుల బంగారం.. దాన్ని వినియోగిస్తే దిగుమతులు భారీగా తగ్గుతాయా?

ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రూపాయి మారకం విలువ పడిపోకుండా బంగారం దిగుమతి తగ్గించడంపై ఫోకస్‌ చేసింది. ముఖ్యంగా దేశంలో ఇళ్లలో ఇంకా పలు చోట్ల...

పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 1,580 రూపాయలు పెరిగి 1,57, 640 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10...

MSRDCకి రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులు.. 2% పైగా పడిపోయిన HDFC బ్యాంక్ షేర్లు

మార్చిలో మాజీ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మికంగా పదవి నుంచి వైదొలగిన సమయంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించిన రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంతర్గత...

బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…

భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....

సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్‌ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను కుదిపేశాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా...

Feature Stories

RELATED NEWS