ఆన్లైన్ బెట్టింగ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా బెట్టింగ్ యాప్లు, గేమింగ్ కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెట్టింగ్లకు రాజ్యాంగ రక్షణ ఉండదని పేర్కొంది. ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధిస్తూ.. తమిళనాడు, కర్ణాటక చేసిన చట్టాలను సుప్రీంకోర్టు సమర్థించింది. జూదాలు నిషేధించే పూర్తి అధికారం రాష్ట్రాలకే ఉంటుందని స్పష్టం చేసింది. సమాజ హితం, శాంతిభద్రతల దృష్ట్యా..బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించడం సరైనదేనని సుప్రీంకోర్టు తెలిపింది.
డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమే-సుప్రీంకోర్టు
0
13
Previous article
Next article
Latest Articles
రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలు.. ఆపరేషన్ చేయాలన్న వైద్యులు
డ్యాన్స్ మాస్టర్ పండు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖలోని మెడికవర్...
- Advertisement -
- Advertisement -


