హైదరాబాద్లోని సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన దంపతులు కృష్ణయ్య, సాయమ్మలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమి విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు.
సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
0
10
Previous article
Latest Articles
రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలు.. ఆపరేషన్ చేయాలన్న వైద్యులు
డ్యాన్స్ మాస్టర్ పండు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖలోని మెడికవర్...
- Advertisement -
- Advertisement -


