కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే- కేటీఆర్‌

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని చెప్పారు. నాలుగు కోట్ల మంది ప్రజల జాగీర్‌ తెలంగాణ అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అంటే తనకు గౌరవం అని.. పవన్‌ కల్యాణ్‌ను పోటీ చేయొద్దని ఎవరన్నారని అడిగారు. పవన్‌ కల్యాణ్‌ను ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. 2018, 2023లో జనసేన పోటీ చేయలేదా?.. ఆవిర్భావ రోజే మీటింగ్‌ పెట్టాల్సిన అవసరం ఏముంది? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకించాం. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినలేదన్నారు. మరోసారి తెలంగాణకు వ్యతిరేకం కాదంటారు…అని కేటీఆర్‌ అన్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్