బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని చెప్పారు. నాలుగు కోట్ల మంది ప్రజల జాగీర్ తెలంగాణ అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం అని.. పవన్ కల్యాణ్ను పోటీ చేయొద్దని ఎవరన్నారని అడిగారు. పవన్ కల్యాణ్ను ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. 2018, 2023లో జనసేన పోటీ చేయలేదా?.. ఆవిర్భావ రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాం. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినలేదన్నారు. మరోసారి తెలంగాణకు వ్యతిరేకం కాదంటారు…అని కేటీఆర్ అన్నారు.
కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే- కేటీఆర్
0
36
Latest Articles
షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్.. క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీసు
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఏఐసీపీ సీరియస్ అయింది. మహిళలపై, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన షబ్బీర్ అలీ.. వీడియో వైరల్ అయింది. మహిళలను కించపరిచే...
- Advertisement -
- Advertisement -


