ఢిల్లీలోని మాలవీయనగర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లెమన్ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పది మంది సజీవదహనమయ్యారు. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఢిల్లీ మాలవీయనగర్లో భారీ అగ్నిప్రమాదం.. లెమన్ రెస్టారెంట్లో మంటలు.. 10 మంది సజీవదహనం
0
15
Previous article
Next article
Latest Articles
వైసీపీ ఆందోళన నేపథ్యంలో అలిపిరి వద్ద పోలీసుల మోహరింపు
తిరుపతి నగరంలోని అలిపిరి–జూ పార్క్ బైపాస్ రోడ్డులో ఇటీవల అధికారులు తొలగించిన చిరు వ్యాపారుల దుకాణాల అంశం రాజకీయంగా వేడెక్కింది. దుకాణదారులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిపిరి వద్ద ధర్నాకు పిలుపునివ్వడంతో...
- Advertisement -
- Advertisement -


