పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. అసెంబ్లీలోకి బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ ఎంట్రీ ఇచ్చారు. తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అన్నారు. పార్టీ నుంచి బహిష్కరించబడిన మరుసటి రోజే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీకి చేరుకున్న రిటబ్రతా బెనర్జీ తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని… ఆ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ప్రదర్శిస్తూ తానే ప్రతిపక్ష నేత పదవికి అర్హుడినని చెప్పారు. టీఎంసీలో భారీ చీలిక అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీఎంసీ తిరుగుబాటు వర్గం కొత్త ప్రతిపక్ష నేతగా రితబ్రత?
0
11
Latest Articles
వైసీపీ ఆందోళన నేపథ్యంలో అలిపిరి వద్ద పోలీసుల మోహరింపు
తిరుపతి నగరంలోని అలిపిరి–జూ పార్క్ బైపాస్ రోడ్డులో ఇటీవల అధికారులు తొలగించిన చిరు వ్యాపారుల దుకాణాల అంశం రాజకీయంగా వేడెక్కింది. దుకాణదారులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిపిరి వద్ద ధర్నాకు పిలుపునివ్వడంతో...
- Advertisement -
- Advertisement -


