పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. అసెంబ్లీలోకి బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ ఎంట్రీ ఇచ్చారు. తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అన్నారు. పార్టీ నుంచి బహిష్కరించబడిన మరుసటి రోజే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీకి చేరుకున్న రిటబ్రతా బెనర్జీ తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని… ఆ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ప్రదర్శిస్తూ తానే ప్రతిపక్ష నేత పదవికి అర్హుడినని చెప్పారు. టీఎంసీలో భారీ చీలిక అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీఎంసీ తిరుగుబాటు వర్గం కొత్త ప్రతిపక్ష నేతగా రితబ్రత?
0
26
Latest Articles
మల్కాజ్గిరి కార్పొరేషన్ భవన నిర్మాణానికి బ్రేక్
మల్కాజ్గిరి కార్పొరేషన్ భవన నిర్మాణానికి బ్రేక్ పడింది. భవన నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో 5 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటీవల భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పిటిషన్లపై విచారించిన...
- Advertisement -
- Advertisement -


