తెలంగాణలో పవన్ రాజకీయాలపై విమర్శలు వస్తున్న వేళ జనసేనాని చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న ప్రెస్ మీట్ అనంతరం పవన్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో.. ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో.. కానీ ముందుకు పోతుందో.. అదే తన రాస్తా అంటూ రాసుకొచ్చారు. ఏ రాస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో.. అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో.. మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే తన రాస్తా… అంటూ చెప్పుకొచ్చారు. ఈ కవితను ప్రముఖ కవి శేషేంద్ర రాశారు. దీనికంటే ముందు జై తెలంగాణ, జై భారత్, జై హింద్ అంటూ పవన్ పోస్ట్ చేశారు. వరుస ట్వీట్లు చేస్తుండటంతో పవన్ చెప్పినట్టుగానే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రెస్ మీట్ అనంతరం పవన్ వరుస ట్వీట్లు
0
12
Previous article
Latest Articles
కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే- కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని చెప్పారు. నాలుగు కోట్ల మంది ప్రజల జాగీర్ తెలంగాణ అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం...
- Advertisement -
- Advertisement -


