సంగారెడ్డి జిల్లా కోహీర్ (మం) పీచేర్యాగడి తండాలో డ్రగ్స్ పట్టుబడింది. రెండెకరాల ఫామ్హౌస్లో ఓ ముఠా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఫామ్హౌస్పై దాడి చేసిన మహారాష్ట్ర పోలీసులు… 3 కిలోల మెఫెడ్రోన్, డ్రగ్స్ తయారీకి వాడే ముడిపదార్థాలను సీజ్ చేశారు. రూ.6.5 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలను గ్యాంగ్ ముంబై నుంచి తీసుకువచ్చినట్టు గుర్తించారు. డ్రగ్స్ తయారీ చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి ముంబైకి తీసుకెళ్లారు పోలీసులు.
రెండెకరాల ఫామ్హౌస్లో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు
0
11
Next article
Latest Articles
ఢిల్లీ మాలవీయనగర్లో భారీ అగ్నిప్రమాదం.. లెమన్ రెస్టారెంట్లో మంటలు.. 10 మంది సజీవదహనం
ఢిల్లీలోని మాలవీయనగర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లెమన్ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పది మంది సజీవదహనమయ్యారు. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక...
- Advertisement -
- Advertisement -


