సంగారెడ్డి జిల్లా కోహీర్ (మం) పీచేర్యాగడి తండాలో డ్రగ్స్ పట్టుబడింది. రెండెకరాల ఫామ్హౌస్లో ఓ ముఠా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఫామ్హౌస్పై దాడి చేసిన మహారాష్ట్ర పోలీసులు… 3 కిలోల మెఫెడ్రోన్, డ్రగ్స్ తయారీకి వాడే ముడిపదార్థాలను సీజ్ చేశారు. రూ.6.5 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలను గ్యాంగ్ ముంబై నుంచి తీసుకువచ్చినట్టు గుర్తించారు. డ్రగ్స్ తయారీ చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి ముంబైకి తీసుకెళ్లారు పోలీసులు.
రెండెకరాల ఫామ్హౌస్లో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు
0
23
Next article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


