డ్యాన్స్ మాస్టర్ పండు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అన్ని రకాల పరీక్షల అనంతరం కాళ్లకు ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పారు. ఆరు నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే పండు త్వరగా కోలుకుంటారని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలు.. ఆపరేషన్ చేయాలన్న వైద్యులు
0
6
Next article
Latest Articles
పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదు- చంద్రబాబు
తెలంగాణలో సభలకు అనుమతి నిరాకరణపై చంద్రబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదని చెప్పారు. గతంలో ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించిందని.. ఏపీలో బీఆర్ఎస్ యూనిట్ పెట్టారని గుర్తు చేశారు....
- Advertisement -
- Advertisement -


